ముద్ఖేడ్-మేడ్చల్-మహబూబ్‌నగర్-డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్.. భూసేకరణ వేగవంతం

ఆంధ్రప్రదేశ్ పరిధిలో ముద్ఖేడ్-మేడ్చల్-మహబూబ్‌నగర్-డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, ప్రభుత్వ భూముల బదిలీని వేగవంతం చేసింది. ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తెలిపారు.

ముద్ఖేడ్-మేడ్చల్-మహబూబ్‌నగర్-డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్.. భూసేకరణ వేగవంతం
ఆంధ్రప్రదేశ్ పరిధిలో ముద్ఖేడ్-మేడ్చల్-మహబూబ్‌నగర్-డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, ప్రభుత్వ భూముల బదిలీని వేగవంతం చేసింది. ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తెలిపారు.