India-China: ఈ ఏడాది ప్రథమార్థంలో చైనా నుంచి దిగుమతులు 21 శాతం పెరిగాయ్

భారత ఎగుమతులు మంచి వృద్ధి నమోదు చేసినప్పటికీ, చైనా నుంచి దిగుమతులు భారీగా పెరగడంతో వాణిజ్య లోటు 67.1 బిలియన్ డాలర్ల(రూ. 6.44 లక్షల కోట్ల)కు చేరింది.

India-China: ఈ ఏడాది ప్రథమార్థంలో చైనా నుంచి దిగుమతులు 21 శాతం పెరిగాయ్
భారత ఎగుమతులు మంచి వృద్ధి నమోదు చేసినప్పటికీ, చైనా నుంచి దిగుమతులు భారీగా పెరగడంతో వాణిజ్య లోటు 67.1 బిలియన్ డాలర్ల(రూ. 6.44 లక్షల కోట్ల)కు చేరింది.