జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్డ్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్నుఐఐటీ రూర్కీ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు పరీక్ష సిలబస్, హెడ్యూల్ వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది..
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్డ్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్నుఐఐటీ రూర్కీ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు పరీక్ష సిలబస్, హెడ్యూల్ వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది..