ప్రస్తుతం డిజిటల్ యుగమే నడుస్తున్నప్పటికీ సైబర్ నేరాల భయం ఉన్న వారు, వయో వృద్ధులతో పాటు ఎంతో కొంత నగదు కావాల్సిన వారు తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లడమో, ఏటీఎం వద్దకు వెళ్లడమో చేయాల్సిందే. లైన్లలో నిల్చోవాల్సిందే. ఖాతా తెరవాలన్నా, నగదు కావాలన్నా, బ్యాంకులకు వెళ్లాల్సిందే. ఈ ఇబ్బం దులు తొలగేలా తపాలా శాఖ ఇంటి వద్దకే వచ్చి పలు రకాల సేవలు అందిస్తోంది.
ప్రస్తుతం డిజిటల్ యుగమే నడుస్తున్నప్పటికీ సైబర్ నేరాల భయం ఉన్న వారు, వయో వృద్ధులతో పాటు ఎంతో కొంత నగదు కావాల్సిన వారు తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లడమో, ఏటీఎం వద్దకు వెళ్లడమో చేయాల్సిందే. లైన్లలో నిల్చోవాల్సిందే. ఖాతా తెరవాలన్నా, నగదు కావాలన్నా, బ్యాంకులకు వెళ్లాల్సిందే. ఈ ఇబ్బం దులు తొలగేలా తపాలా శాఖ ఇంటి వద్దకే వచ్చి పలు రకాల సేవలు అందిస్తోంది.