పంటలకు ఇటీవల కాలంలో రసాయనిక మందుల వాడకం గణనీయంగా పెరిగింది. వివిధ రకాల పురుగులు, తెగుళ్లను నివారించేందుకు రైతులు ప్రమాదకరమైన మందులను ఆశ్రయిస్తు న్నారు. కానీ పురుగుల మందు పిచికారి చేసే సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించక పోవడం వల్ల అస్వస్థతకు గురవుతున్నారు.
పంటలకు ఇటీవల కాలంలో రసాయనిక మందుల వాడకం గణనీయంగా పెరిగింది. వివిధ రకాల పురుగులు, తెగుళ్లను నివారించేందుకు రైతులు ప్రమాదకరమైన మందులను ఆశ్రయిస్తు న్నారు. కానీ పురుగుల మందు పిచికారి చేసే సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించక పోవడం వల్ల అస్వస్థతకు గురవుతున్నారు.