kumaram bheem asifabad- సమస్యలు తెలుసుకునేందుకే గ్రామసభలు
kumaram bheem asifabad- సమస్యలు తెలుసుకునేందుకే గ్రామసభలు
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రణాళికను ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిందని కలెక్టర్ కె హరిత అన్నారు. మండలంలోని మెట్పల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ కుడ్మెత భీంరావు అధ్యక్షతన గురువారం ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు కల్యాణలక్ష్మి, గృహ జ్యోతి, మహిళకు ఉచిత బస్సు తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రణాళికను ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిందని కలెక్టర్ కె హరిత అన్నారు. మండలంలోని మెట్పల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ కుడ్మెత భీంరావు అధ్యక్షతన గురువారం ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు కల్యాణలక్ష్మి, గృహ జ్యోతి, మహిళకు ఉచిత బస్సు తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.