kumaram bheem asifabad- ఎండాకాలం.. జీవాలు పైలం
ప్రస్తుతం వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా నమో దవుతున్నాయి. ఎండల తీవ్రత, వడగాలుల కారణం గా పశువులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. పెంపకం దారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు.