kumaram bheem asifabad- అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
kumaram bheem asifabad- అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని కాపువాడలో రూ.50లక్షలతో నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి బుధవారం ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్బాబుతో కలిసి భూమి పూజ చేశారు
అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని కాపువాడలో రూ.50లక్షలతో నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి బుధవారం ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్బాబుతో కలిసి భూమి పూజ చేశారు