పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో ఈ సారి వందశాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా విద్యాశాఖ యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఇప్పటికే పదో తరగతికి సంబంధించి పాఠ్యాంశాలు పూర్తి కావస్తు న్నందున అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొం దించారు. విద్యార్థులకు పాఠ్యాంశాల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉన్న తాధికారులు పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తున్నారు.
పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో ఈ సారి వందశాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా విద్యాశాఖ యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఇప్పటికే పదో తరగతికి సంబంధించి పాఠ్యాంశాలు పూర్తి కావస్తు న్నందున అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొం దించారు. విద్యార్థులకు పాఠ్యాంశాల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉన్న తాధికారులు పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తున్నారు.