kumaram bheem asifabad- వరికొయ్యలు కాల్చితే ముప్పే

జిల్లాలో యాసంగి సీజన్‌ పనులు ప్రారంభమవుతు న్న వేళ రైతన్నలు వానాకాలంలో కోసిన వరి పంట పొలాల్లో కొయ్యలను కాల్చి వేస్తున్నారు. వచ్చే సీజన్‌ కోసం నేలను సిద్దం చేస్తున్నారు అన్నదాతలు. వరి కొయ్యలకు నిప్పు పెడుతున్నారు.

kumaram bheem asifabad- వరికొయ్యలు కాల్చితే ముప్పే
జిల్లాలో యాసంగి సీజన్‌ పనులు ప్రారంభమవుతు న్న వేళ రైతన్నలు వానాకాలంలో కోసిన వరి పంట పొలాల్లో కొయ్యలను కాల్చి వేస్తున్నారు. వచ్చే సీజన్‌ కోసం నేలను సిద్దం చేస్తున్నారు అన్నదాతలు. వరి కొయ్యలకు నిప్పు పెడుతున్నారు.