Minister Tummala Nageswara Rao: 2047 నాటికి సాగు తీరు మారుస్తాం

రాష్ట్రంలో 2047 నాటికి 4 వేల గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయం, 39.5 లక్షల ఎకరాలకు స్మార్ట్‌ మైక్రో ఇరిగేషన్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Minister Tummala Nageswara Rao: 2047 నాటికి సాగు తీరు మారుస్తాం
రాష్ట్రంలో 2047 నాటికి 4 వేల గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయం, 39.5 లక్షల ఎకరాలకు స్మార్ట్‌ మైక్రో ఇరిగేషన్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.