MLA: కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి

కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలంలోని నారాయణపల్లిలో రూ.57లక్షలతో తారు రోడ్డు నిర్మాణానికి, కొండేపల్లిలో సిమెంట్‌ రోడ్డు నిర్మాణానికి బుధవా రం ఆమె భూమిపూజ చేశారు.

MLA: కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి
కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలంలోని నారాయణపల్లిలో రూ.57లక్షలతో తారు రోడ్డు నిర్మాణానికి, కొండేపల్లిలో సిమెంట్‌ రోడ్డు నిర్మాణానికి బుధవా రం ఆమె భూమిపూజ చేశారు.