MLA: రైతు క్షేమంతోనే రాష్ట్రం అభివృద్ధి

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. మండలంలోని వంకరాజుకాలువ గ్రామానికి రూ.1.90కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.

MLA: రైతు క్షేమంతోనే రాష్ట్రం అభివృద్ధి
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. మండలంలోని వంకరాజుకాలువ గ్రామానికి రూ.1.90కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.