Peddapalli: కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి అడ్లూరి
Peddapalli: కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి అడ్లూరి
ధర్మారం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ ముందు తన కుటుంబంలో ఉన్న అక్రమాస్తుల పంచాయితీని పరిష్కరించుకున్నాకే ప్రజా ప్రభుత్వం పైన విమర్శలు చేయాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు.
ధర్మారం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ ముందు తన కుటుంబంలో ఉన్న అక్రమాస్తుల పంచాయితీని పరిష్కరించుకున్నాకే ప్రజా ప్రభుత్వం పైన విమర్శలు చేయాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు.