Peddapalli: గుంట భూమి ఎండిపోకుండాసాగునీరు అందించాం
Peddapalli: గుంట భూమి ఎండిపోకుండాసాగునీరు అందించాం
ఓదెల, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పాలన లోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో ఏ మండ లంలోనైనా గుంటభూమి ఎండిపోకుండా వరి, మక్క జొన్న, పత్తిపంటలకు సాగునీరు అందించామని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు.
ఓదెల, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పాలన లోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో ఏ మండ లంలోనైనా గుంటభూమి ఎండిపోకుండా వరి, మక్క జొన్న, పత్తిపంటలకు సాగునీరు అందించామని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు.