Peddapalli: సమ్మె సమయంలో హింసకు పాల్పడితే కఠిన చర్యలు
Peddapalli: సమ్మె సమయంలో హింసకు పాల్పడితే కఠిన చర్యలు
కోల్సిటీ, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రామ గుండం పోలీస్ కమిషన రేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్లో శాంతిభధ్రతలకు భంగం కలిగించే విధంగా దాడులు, బెదిరింపు లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ అంబర్ కిశోర్ఝా హెచ్చరించారు.
కోల్సిటీ, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రామ గుండం పోలీస్ కమిషన రేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్లో శాంతిభధ్రతలకు భంగం కలిగించే విధంగా దాడులు, బెదిరింపు లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ అంబర్ కిశోర్ఝా హెచ్చరించారు.