ఇన్స్టాలో బాలికకు మాయమాటలు.. ప్రేమ పేరుతో మహారాష్ట్రకు తీసుకెళ్లిన నిందితుడు
జూబ్లీహిల్స్లో కలకలం రేపిన మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన మనోజ్ (25) షేక్పేటలో నివసిస్తూ, జూబ్లీహిల్స్కు చెందిన బాలికకు ఇన్స్టాగ్రామ్ ద్వారా దగ్గరయ్యాడు.
ఏప్రిల్ 22, 2026
0
జూబ్లీహిల్స్లో కలకలం రేపిన మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన మనోజ్ (25) షేక్పేటలో నివసిస్తూ, జూబ్లీహిల్స్కు చెందిన బాలికకు ఇన్స్టాగ్రామ్ ద్వారా దగ్గరయ్యాడు.