జమ్మూకాశ్మీర్‌‌లో లోయలో పడ్డ బస్సు.. 21 మంది మృతి

జమ్మూకాశ్మీర్‌‌‌‌లోని ఉధంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం ప్యాసింజర్లతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి కొండ పైనుంచి 100 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది.

జమ్మూకాశ్మీర్‌‌లో లోయలో పడ్డ బస్సు.. 21 మంది మృతి
జమ్మూకాశ్మీర్‌‌‌‌లోని ఉధంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం ప్యాసింజర్లతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి కొండ పైనుంచి 100 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది.