PEOPLE: ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపేలా చూడండి

రాయలచెరువు రైల్వేస్టేషనలో ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌, ఎగ్మోర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు మండలవా సులు వినతిప త్రం అందజేశారు. అనంతపురంలోని కార్యాలయంలో ఎంపీని శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు.

PEOPLE:  ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపేలా చూడండి
రాయలచెరువు రైల్వేస్టేషనలో ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌, ఎగ్మోర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు మండలవా సులు వినతిప త్రం అందజేశారు. అనంతపురంలోని కార్యాలయంలో ఎంపీని శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు.