Ram Prasad On Ambedkar Statue Fire: అంబేద్కర్ విగ్రహానికి నిప్పు ఘటనపై మంత్రి మండిపల్లి ఏమన్నారంటే
ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారని.. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు.
