తమిళనాడులోని కరూర్లో ఇటీవల దారుణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో తొక్కిసలాటలో మహిళలు, చిన్నారులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తాజాగా ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశించింది. అయితే సీబీఐ దర్యాప్తు కోరుతూ టీవీకే విజయ్ చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ సందర్భంగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
తమిళనాడులోని కరూర్లో ఇటీవల దారుణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో తొక్కిసలాటలో మహిళలు, చిన్నారులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తాజాగా ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశించింది. అయితే సీబీఐ దర్యాప్తు కోరుతూ టీవీకే విజయ్ చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ సందర్భంగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.