R.V. Karnan: క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పర్యవేక్షణను బలోపేతం చేయాలి

క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రభావవంతంగా జరిగేలా పర్యవేక్షణను బలోపేతం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్‌ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ అపూర్వ చౌహాన్‌, ఏసీ శానిటేషన్‌ రఘు ప్రసాద్‌తో సమీక్ష నిర్వహించారు.

R.V. Karnan: క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పర్యవేక్షణను బలోపేతం చేయాలి
క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రభావవంతంగా జరిగేలా పర్యవేక్షణను బలోపేతం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్‌ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ అపూర్వ చౌహాన్‌, ఏసీ శానిటేషన్‌ రఘు ప్రసాద్‌తో సమీక్ష నిర్వహించారు.