Swadeshi 4G: స్వదేశీ 4జీ లాంఛ్ చేసిన ప్రధాని మోదీ.. అంతర్జాతీయ స్థాయిలో మరో అడుగు ముందుకు..

అంతర్జాతీయ టెలికాం విపణిలోని ప్రతిష్టాత్మక లీగ్‌లోకి భారత్ కూడా ప్రవేశించింది. బీఎస్‌ఎన్‌ఎల్ స్వదేశీ 4జీ స్టాక్‌ను శనివారం ప్రధాని మోదీ ఆవిష్కరించారు. టెలికాం రంగంలో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Swadeshi 4G: స్వదేశీ 4జీ లాంఛ్ చేసిన ప్రధాని మోదీ.. అంతర్జాతీయ స్థాయిలో మరో అడుగు ముందుకు..
అంతర్జాతీయ టెలికాం విపణిలోని ప్రతిష్టాత్మక లీగ్‌లోకి భారత్ కూడా ప్రవేశించింది. బీఎస్‌ఎన్‌ఎల్ స్వదేశీ 4జీ స్టాక్‌ను శనివారం ప్రధాని మోదీ ఆవిష్కరించారు. టెలికాం రంగంలో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.