Telangana: సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్!

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా రైతులు, ఉద్యోగుల సమస్యలు, సాగు నీటి ప్రాజెక్టు అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

Telangana: సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్!
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా రైతులు, ఉద్యోగుల సమస్యలు, సాగు నీటి ప్రాజెక్టు అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.