Union Minister Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్ర బయటపెట్టాలి
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు...