Welfare Schemes సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Welfare Schemes Must Reach the People రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు మోజోరు తేజోవతి పిలుపునిచ్చారు. బుధవారం పార్వతీపురంలోని ఓ కల్యాణ మండపంలో అరకు పార్లమెంట్‌ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు.

Welfare Schemes   సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
Welfare Schemes Must Reach the People రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు మోజోరు తేజోవతి పిలుపునిచ్చారు. బుధవారం పార్వతీపురంలోని ఓ కల్యాణ మండపంలో అరకు పార్లమెంట్‌ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు.