Year Ender 2025: ఆపరేషన్ సిందూర్తో పాక్కు ముక్కుతాడు
ఆపరేషన్ సిందూరుకు ప్రతిగా పాక్ సరిహద్దుల్లో ఉన్న భారత్లోని రాష్ట్రాలపైకి క్షిపణులతో దాడులకు దిగింది. ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇలా ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.