పాఠశాల విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారిస్తూ, వారి విద్యాభ్యాసానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది 'సాయి ష్యూర్' పథకం. పదేళ్ల కిందట కొద్దిమందితో మొదలై, నేడు దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా చిన్నారుల ఆకలి తీరుస్తూ ఒక మహత్తర ఉద్యమంగా మారింది.
పాఠశాల విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారిస్తూ, వారి విద్యాభ్యాసానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది 'సాయి ష్యూర్' పథకం. పదేళ్ల కిందట కొద్దిమందితో మొదలై, నేడు దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా చిన్నారుల ఆకలి తీరుస్తూ ఒక మహత్తర ఉద్యమంగా మారింది.