అగ్నిప్రమాదం వేళ.. రాజస్థాన్ రిఫైనరీకి మోదీ ప్రారంభోత్సవం వాయిదా

రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రలోని ఆయిల్ రిఫైనరీని మంగళవారంనాడు తన చేతుల మీదుగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉండగా ఆ కార్యక్రమం తాజాగా వాయిదా పడింది. పచ్‌పద్రలోని క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ వద్ద సోమవారంనాడు అగ్నిప్రమాదం జరిగింది.

అగ్నిప్రమాదం వేళ.. రాజస్థాన్ రిఫైనరీకి మోదీ ప్రారంభోత్సవం వాయిదా
రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రలోని ఆయిల్ రిఫైనరీని మంగళవారంనాడు తన చేతుల మీదుగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉండగా ఆ కార్యక్రమం తాజాగా వాయిదా పడింది. పచ్‌పద్రలోని క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ వద్ద సోమవారంనాడు అగ్నిప్రమాదం జరిగింది.