అనకాపల్లి నుంచి పులివెందుల వరకు నిలిచిపోయిన 14 వంతెనలు త్వరలో పూర్తి

అనకాపల్లి నుంచి పులివెందుల వరకు నిలిచిపోయిన 14 వంతెనలను త్వరలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోస రూ.90.20 కోట్లను మంజూరు చేసింది.

అనకాపల్లి నుంచి పులివెందుల వరకు నిలిచిపోయిన 14 వంతెనలు త్వరలో పూర్తి
అనకాపల్లి నుంచి పులివెందుల వరకు నిలిచిపోయిన 14 వంతెనలను త్వరలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోస రూ.90.20 కోట్లను మంజూరు చేసింది.