అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం.. 18 ఏళ్లు నిండిన వారికి ఇకపై నో ఆధార్..
అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం.. 18 ఏళ్లు నిండిన వారికి ఇకపై నో ఆధార్..
18 ఏళ్లు పైబడిన వారికి కొత్త ఆధార్ కార్డులు జారీ చేయకూడదని అస్సాం మంత్రివర్గం నిర్ణయించింది. అక్రమ వలసదారులు ఆధార్ పొందకుండా అడ్డుకునేందుకు మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
18 ఏళ్లు పైబడిన వారికి కొత్త ఆధార్ కార్డులు జారీ చేయకూడదని అస్సాం మంత్రివర్గం నిర్ణయించింది. అక్రమ వలసదారులు ఆధార్ పొందకుండా అడ్డుకునేందుకు మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.