రాష్ట్ర రాజధాని అమరావతిపై అక్కసుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తం చేస్తున్న వింత వైఖరులను, ఆ పార్టీ అనాలోచిత నిర్ణయాలను నిర్భయంగా వ్యక్తం చేసిన ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్’పై వైసీపీ నేతలు దాడికి పాల్పడడం హేయమైన చర్య అని టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్రంగా ఖండించారు.
రాష్ట్ర రాజధాని అమరావతిపై అక్కసుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తం చేస్తున్న వింత వైఖరులను, ఆ పార్టీ అనాలోచిత నిర్ణయాలను నిర్భయంగా వ్యక్తం చేసిన ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్’పై వైసీపీ నేతలు దాడికి పాల్పడడం హేయమైన చర్య అని టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్రంగా ఖండించారు.