ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదు.. ప్రైవేట్ వాహనాల్లో జాగ్రత్త : మంత్రి రాంప్రసాద్ రెడ్డి

సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక సూచనలు చేశారు. మరోవైపు సంక్రాంతికి అదనపు బస్సు ఛార్జీలు లేవని ప్రకటించారు.

ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదు.. ప్రైవేట్ వాహనాల్లో జాగ్రత్త : మంత్రి రాంప్రసాద్ రెడ్డి
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక సూచనలు చేశారు. మరోవైపు సంక్రాంతికి అదనపు బస్సు ఛార్జీలు లేవని ప్రకటించారు.