చంద్రబాబు సీరియస్.. నెలాఖరులోపు ఖర్చు పెట్టాల్సిందే.. లేకపోతే..

కేంద్ర ప్రాయోజిక పథకాల నిధుల వినియోగం విషయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులపై సీరియస్ అయ్యారు. సోమవారం సచివాలయం వేదికగా మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం నిధులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోకపోవటంపై కార్యదర్శులపై చంద్రబాబు మండిపడినట్లు సమాచారం. ఈ నెలాఖరులోపు నిధులను ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. లేకపోతే తామే వెంటపడతామని హెచ్చరించారు.

చంద్రబాబు సీరియస్.. నెలాఖరులోపు ఖర్చు పెట్టాల్సిందే.. లేకపోతే..
కేంద్ర ప్రాయోజిక పథకాల నిధుల వినియోగం విషయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులపై సీరియస్ అయ్యారు. సోమవారం సచివాలయం వేదికగా మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం నిధులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోకపోవటంపై కార్యదర్శులపై చంద్రబాబు మండిపడినట్లు సమాచారం. ఈ నెలాఖరులోపు నిధులను ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. లేకపోతే తామే వెంటపడతామని హెచ్చరించారు.