మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది పట్ల ఎంపీడీవో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, కిందిస్థాయి ఉద్యోగులతో సొంత కారును తుడిపించుకుంటున్నారని ఆరోపిస్తూ వేంపాడు ఎంపీటీసీ సభ్యుడు కుంచె మధు, జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది పట్ల ఎంపీడీవో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, కిందిస్థాయి ఉద్యోగులతో సొంత కారును తుడిపించుకుంటున్నారని ఆరోపిస్తూ వేంపాడు ఎంపీటీసీ సభ్యుడు కుంచె మధు, జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.