ఉదయం చెక్కు డిపాజిట్ చేస్తే.. సాయంత్రానికే క్లియర్.. అమల్లోకి కొత్త సిస్టం..

న్యూఢిల్లీ: ఇక నుంచి చెక్‌‌‌‌ల క్లియరెన్స్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. కొన్ని గంటల్లోనే పని పూర్తవుతుంది. బ్యాంకులు శనివారం నుంచి దేశవ్యాప్తంగా కొత్త చెక్ క్లియరెన్స్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ను అమలు చేయనున్నాయి

ఉదయం చెక్కు డిపాజిట్ చేస్తే.. సాయంత్రానికే క్లియర్.. అమల్లోకి కొత్త సిస్టం..
న్యూఢిల్లీ: ఇక నుంచి చెక్‌‌‌‌ల క్లియరెన్స్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. కొన్ని గంటల్లోనే పని పూర్తవుతుంది. బ్యాంకులు శనివారం నుంచి దేశవ్యాప్తంగా కొత్త చెక్ క్లియరెన్స్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ను అమలు చేయనున్నాయి