ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ..వంద శాతం ఫలితాలు సాధిస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ..వంద శాతం ఫలితాలు సాధిస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ వంద శాతం ఫలితాలు సాధిస్తామని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్, హన్వాడ మండలాల్లోని మొత్తం 60 సర్పంచ్ స్థానాలకు 40 స్థానాల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించి, ప్రజలు కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారనే విషయం మరోసారి స్పష్టమైందన్నారు.
త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ వంద శాతం ఫలితాలు సాధిస్తామని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్, హన్వాడ మండలాల్లోని మొత్తం 60 సర్పంచ్ స్థానాలకు 40 స్థానాల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించి, ప్రజలు కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారనే విషయం మరోసారి స్పష్టమైందన్నారు.