ఏపీ ప్రయాణికులకు శుభవార్త... వైజాగ్ - బెంగళూరు ప్రత్యేక రైళ్లు పొడిగింపు

Visakhapatnam Bengaluru Special Trains : విశాఖపట్నం - ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను దక్షిణ కోస్తా రైల్వే పొడిగించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 2026 చివరి వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

ఏపీ ప్రయాణికులకు శుభవార్త... వైజాగ్ - బెంగళూరు ప్రత్యేక రైళ్లు పొడిగింపు
Visakhapatnam Bengaluru Special Trains : విశాఖపట్నం - ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను దక్షిణ కోస్తా రైల్వే పొడిగించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 2026 చివరి వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.