ఏపీకి కేంద్రం నుంచి భారీగా నిధులు.. నేరుగా ఉపాధి హామీ శ్రామికుల ఖాతాల్లో జమ

Union Govt Released Rs 1414 Crores To Ap Under Vb G Ram G Scheme: కేంద్రం ఏపీలో ఉపాధి శ్రామికులకు భారీగా నిధులు విడుదల చేసింది. 2026-27కి సంబంధించి వీబీజీరామ్‌జీ పథకం అమలుకు తొలివిడతగా రూ.1414.16 కోట్లు మంజూరు చేశారు. శ్రామికులకు ఈ నిధులను డీబీటీ విధానంలో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. కేంద్రం విడుదల చేసిన 60 శాతం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 40 శాతం కలిపి జమ చేస్తారు.

ఏపీకి కేంద్రం నుంచి భారీగా నిధులు.. నేరుగా ఉపాధి హామీ శ్రామికుల ఖాతాల్లో జమ
Union Govt Released Rs 1414 Crores To Ap Under Vb G Ram G Scheme: కేంద్రం ఏపీలో ఉపాధి శ్రామికులకు భారీగా నిధులు విడుదల చేసింది. 2026-27కి సంబంధించి వీబీజీరామ్‌జీ పథకం అమలుకు తొలివిడతగా రూ.1414.16 కోట్లు మంజూరు చేశారు. శ్రామికులకు ఈ నిధులను డీబీటీ విధానంలో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. కేంద్రం విడుదల చేసిన 60 శాతం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 40 శాతం కలిపి జమ చేస్తారు.