ఏపీపై తీవ్ర వాయుగుండం ప్రభావం.. ఆ మూడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు, జాగ్రత్తగా ఉండాలి
ఏపీపై తీవ్ర వాయుగుండం ప్రభావం.. ఆ మూడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు, జాగ్రత్తగా ఉండాలి
Andhra Pradesh Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఒడిశా తీరం దాటి బలహీనపడుతున్నా, ఉత్తర కోస్తా జిల్లాలపై ప్రభావం చూపుతోంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు, ఈదురు గాలులతో చెట్లు నేలకూలి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వంశధార, నాగావళి నదులకు వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
Andhra Pradesh Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఒడిశా తీరం దాటి బలహీనపడుతున్నా, ఉత్తర కోస్తా జిల్లాలపై ప్రభావం చూపుతోంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు, ఈదురు గాలులతో చెట్లు నేలకూలి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వంశధార, నాగావళి నదులకు వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.