ఏపీలో పెండింగ్ ట్రాఫిక్ చలానాలు.. కేంద్రం కీలక ప్రకటన..

Andhra Pradesh Traffic Challans: ఏపీలో ట్రాఫిక్ చలానాల గురించి కేంద్రం కీలక వివరాలు వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 2024లో ఏపీలో 44,24,135 ఈ ట్రాఫిక్ చలానాలు జారీ అయ్యాయని.. రూ.102.13 కోట్లు వసూలైందని వివరించారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ ఈ చలానాల బకాయిలు రూ.126.51 కోట్లు ఉన్నట్లు నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు.

ఏపీలో పెండింగ్ ట్రాఫిక్ చలానాలు.. కేంద్రం కీలక ప్రకటన..
Andhra Pradesh Traffic Challans: ఏపీలో ట్రాఫిక్ చలానాల గురించి కేంద్రం కీలక వివరాలు వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 2024లో ఏపీలో 44,24,135 ఈ ట్రాఫిక్ చలానాలు జారీ అయ్యాయని.. రూ.102.13 కోట్లు వసూలైందని వివరించారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ ఈ చలానాల బకాయిలు రూ.126.51 కోట్లు ఉన్నట్లు నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు.