ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. కేజీ రూ.20 మాత్రమే, షాపుల్లో తీసుకోండి

Andhra Pradesh Ration Shops Wheat Flour Rs 20 Per Kg: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ సందర్భంగా కార్డుదారులకు రాయితీపై గోధుమ పిండిని అందించాలని నిర్ణయించింది. మార్కెట్ ధర కంటే తక్కువగా కిలో రూ.20కే నాణ్యమైన చక్కీ గోధుమ పిండిని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనుంది. ఈ పథకం ద్వారా పేద ప్రజలు కూడా పండగ సమయంలో పిండి వంటలు చేసుకునే అవకాశం లభిస్తుంది.

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. కేజీ రూ.20 మాత్రమే, షాపుల్లో తీసుకోండి
Andhra Pradesh Ration Shops Wheat Flour Rs 20 Per Kg: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ సందర్భంగా కార్డుదారులకు రాయితీపై గోధుమ పిండిని అందించాలని నిర్ణయించింది. మార్కెట్ ధర కంటే తక్కువగా కిలో రూ.20కే నాణ్యమైన చక్కీ గోధుమ పిండిని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనుంది. ఈ పథకం ద్వారా పేద ప్రజలు కూడా పండగ సమయంలో పిండి వంటలు చేసుకునే అవకాశం లభిస్తుంది.