భారతదేశంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 2025 నుండి నిరంతర పెరుగుదలతో, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,38,560కు చేరింది. శుభప్రదంగా, పెట్టుబడిగా భావించే పసిడి సామాన్యులకు దూరం అవుతుందేమోనని ఆందోళన పెరుగుతోంది. నేటి తాజా ధరలు, పెరుగుదలకు గల కారణాలపై ఈ కథనం.
భారతదేశంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 2025 నుండి నిరంతర పెరుగుదలతో, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,38,560కు చేరింది. శుభప్రదంగా, పెట్టుబడిగా భావించే పసిడి సామాన్యులకు దూరం అవుతుందేమోనని ఆందోళన పెరుగుతోంది. నేటి తాజా ధరలు, పెరుగుదలకు గల కారణాలపై ఈ కథనం.