కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి : సాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి

కేటీఆర్​ నోటిని అదుపులో పెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ని సీఎం రేవంత్​ రెడ్డిని విమర్శిస్తే బీఆర్​ఎస్​ను ప్రజలు తరిమికొడ్తారని నల్గొండ ఎంపీ కుందూరు రఘవీర్​ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి హెచ్చరించారు.

కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి : సాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి
కేటీఆర్​ నోటిని అదుపులో పెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ని సీఎం రేవంత్​ రెడ్డిని విమర్శిస్తే బీఆర్​ఎస్​ను ప్రజలు తరిమికొడ్తారని నల్గొండ ఎంపీ కుందూరు రఘవీర్​ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి హెచ్చరించారు.