కమీషన్ల కోసమే కాళే శ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దోచుకుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు పేర్కొన్నారు. నందన గార్డెన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కమీషన్ల కోసమే కాళే శ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దోచుకుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు పేర్కొన్నారు. నందన గార్డెన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.