కుర్చీ కోసం ఆరాటం వైసీపీది.. ప్రజాసేవ కోసం పోరాటం పవన్ కల్యాణ్ది: మంత్రి దుర్గేశ్
కుర్చీ కోసం ఆరాటం వైసీపీది.. ప్రజాసేవ కోసం పోరాటం పవన్ కల్యాణ్ది: మంత్రి దుర్గేశ్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఘాటుగా స్పందించారు. కుర్చీ కోసం ఆరాటపడేది వైసీపీ అయితే, ప్రజా సేవ కోసం పోరాడేది పవన్ కల్యాణ్ అని అన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఘాటుగా స్పందించారు. కుర్చీ కోసం ఆరాటపడేది వైసీపీ అయితే, ప్రజా సేవ కోసం పోరాడేది పవన్ కల్యాణ్ అని అన్నారు.