కర్ణాటక యువకుడిని వరించిన అదృష్టం: యూఏఈ బిగ్‌టికెట్ లాటరీ... రూ.49 కోట్లు గెలుచుకున్న శంతను

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. ఒక్కసారిగా అదృష్టం కలిసి వస్తే సాధారణ మనిషి కూడా కోటీశ్వరుడవుతాడు. అచ్చం ఇలాగే ఒక సాధారణ వ్యక్తిని అదృష్టం లాటరీ రూపంలో వరించింది. భగవంతుడు కరుణిస్తే ఎలాంటి వ్యక్తి అయినా కూడా ఒక్కరోజులో కోటీశర్వుడు అవుతాడనే నానుడి నిజమైంది. ఈ సంఘటన యూఏఈలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకకు చెందిన ఓ యువకుడికి అదృష్టం తలుపుతట్టింది. యూఏఈలోని అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీలో యువకుడు ఏకంగా 20 మిలియన్ దిర్హమ్స్(దాదాపు రూ.49 కోట్లు) గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు., News News, Times Now Telugu

కర్ణాటక యువకుడిని వరించిన అదృష్టం: యూఏఈ బిగ్‌టికెట్ లాటరీ... రూ.49 కోట్లు గెలుచుకున్న శంతను
అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. ఒక్కసారిగా అదృష్టం కలిసి వస్తే సాధారణ మనిషి కూడా కోటీశ్వరుడవుతాడు. అచ్చం ఇలాగే ఒక సాధారణ వ్యక్తిని అదృష్టం లాటరీ రూపంలో వరించింది. భగవంతుడు కరుణిస్తే ఎలాంటి వ్యక్తి అయినా కూడా ఒక్కరోజులో కోటీశర్వుడు అవుతాడనే నానుడి నిజమైంది. ఈ సంఘటన యూఏఈలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకకు చెందిన ఓ యువకుడికి అదృష్టం తలుపుతట్టింది. యూఏఈలోని అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీలో యువకుడు ఏకంగా 20 మిలియన్ దిర్హమ్స్(దాదాపు రూ.49 కోట్లు) గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు., News News, Times Now Telugu