టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర... ఈ ఐఏఎస్ అధికారి బ్యాక్‌గ్రౌండ్ ఇదే

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం బాధ్యతలు స్వీకరించేందుకు ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. తిరుమలలో ముద్దాడ రవిచంద్రను ఇన్‌చార్జి ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్‌వో శ్రీ మురళీ కృష్ణలు స్వాగతం పలికారు. అనంతరం రాత్రికి ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర దంపతులు శ్రీ గాయత్రి నిలయంలో విశ్రాంతి తీసుకుని శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజల అనంతరం ఈవోగా బాధ్యతలు చేపట్టారు., News News, Times Now Telugu

టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర... ఈ ఐఏఎస్ అధికారి బ్యాక్‌గ్రౌండ్ ఇదే
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం బాధ్యతలు స్వీకరించేందుకు ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. తిరుమలలో ముద్దాడ రవిచంద్రను ఇన్‌చార్జి ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్‌వో శ్రీ మురళీ కృష్ణలు స్వాగతం పలికారు. అనంతరం రాత్రికి ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర దంపతులు శ్రీ గాయత్రి నిలయంలో విశ్రాంతి తీసుకుని శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజల అనంతరం ఈవోగా బాధ్యతలు చేపట్టారు., News News, Times Now Telugu