కరీంనగర్ హైవేపై లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మరోవైపు ఈ ప్రమాదం కారణంగా రాజీవ్ రహదారిపై దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు.