బాబు పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది..’మావిగన్‌’ అజెండాతోనే ఎన్నికలకు: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ స్థానంలో ‘రూల్ ఆఫ్ ఫియర్’ (భయాందోళనల పాలన) నడుస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం (జూలై 01) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన కీలక మీడియా సమావేశం నిర్వహించి, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలను ఎండగట్టారు.

బాబు పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది..’మావిగన్‌’ అజెండాతోనే ఎన్నికలకు: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ స్థానంలో ‘రూల్ ఆఫ్ ఫియర్’ (భయాందోళనల పాలన) నడుస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం (జూలై 01) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన కీలక మీడియా సమావేశం నిర్వహించి, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలను ఎండగట్టారు.